ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలకమైన పని చేయడానికి సిద్ధం అయింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పథకంలో కీలక మార్పులను ప్రభుత్వం చేసింది. …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్
తల్లికి వందనం ఈ ఏడాది ఇక లేనట్టే.. వచ్చే ఏడాది నుంచి అమలకు నిర్ణయం – Sneha News
by Sneha Newsby Sneha Newsగడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన కీలక హామీల్లో తల్లికి వందనం పథకం ఒకటి. ఈ పథకంలో భాగంగా ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసే కూటమి నాయకులు హామీ …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్.. వచ్చే నెల ఆరో తేదీ నుంచి నిలిపివేత – Sneha News
by Sneha Newsby Sneha Newsఏపీలో వచ్చే నెల ఆరో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేసేందుకు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వం గడిచిన కొన్ని నెలల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ఉచితంగా అందించిన వైద్య సేవలకు సంబంధించిన బిల్లులను …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో భూమి విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలుకు సిద్ధం – Sneha News
by Sneha Newsby Sneha Newsరాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి భూమి విలువను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవిన్యూ, కేటాయించినవి, స్టాంపులు శాఖ మంత్రి అనగా సత్యప్రసాద్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కలిగి ఉంది. ఏయే ప్రాంతాల్లో ఎంత …
-
ఆంధ్రప్రదేశ్
మహిళలకు శుభవార్త.. ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం అమలు – Sneha News
by Sneha Newsby Sneha Newsరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని కీలక హామీలను అమలు చేస్తుండగా.. గడచిన ఎన్నికల సమయంలో మహిళలపై ప్రభావం చూపించిన ఉచిత బస్సు నిర్వహణ …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ కొత్త ఎస్సై విజయానంద్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – Sneha News
by Sneha Newsby Sneha Newsఏపీ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో కొండపల్లి శ్రీనివాస్ లక్ష్యంగా రాజకీయాలు.. తొలగించే ఉద్దేశ్యంతోనే ప్రచారమా.? – Sneha News
by Sneha Newsby Sneha Newsఏపీలో నాయకుకు చేసే రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఎవరికైనా అయినా చర్యలు తీసుకోవాలి అనుకుంటే ముందుగా తమకు అనుకూలంగా ఉన్న మీడియా నాయకులు వారిపై దుష్ప్రచారం చేస్తారు. అనంతరం వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం చర్యలు …
-
ఆంధ్రప్రదేశ్
పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు.. చంద్రబాబు వద్దన్నా ఆగడం లేదంటూ పేర్ని ఆవేదన – Sneha News
by Sneha Newsby Sneha Newsసామాజిక మాధ్యమాలు వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో …
-
ఆంధ్రప్రదేశ్
మెగా డీఎస్సీ ఇంకెప్పుడో.. బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేనా.? – Sneha News
by Sneha Newsby Sneha Newsరాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేలా కనిపించడం లేదు. కొత్త విద్యా సంవత్సరంలో బరులు తెరిచే నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి వారంతా వీధుల్లో చేరేలా కూటమి ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే …
-
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ ఛార్జీలపై నేడు వైసిపి పోరుబాట.. ర్యాలీలు, ఆందోళనలకు వైసిపి సన్నద్ధం – Sneha News
by Sneha Newsby Sneha Newsప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట పడుతోంది. ఇప్పటికే రైతులకు చెల్లించాల్సిన రైతు భరోసా ఇవ్వకపోవడం పట్ల ఆందోళన నిర్వహించిన వైసిపి తాజాగా.. విద్యుత్ చార్జీలు పెంపునకు సంబంధించి పోరాటానికి సన్నద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో నాయకులు కరెంటు చార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చి …