పెరిగిన నిత్యావసర ధరలపై నిరసన ధర్నా..!!

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోతు రాందాసు నాయక్ ఆధ్వర్యంలో*
AICC మరియు టి *పి సి సి,టి సీఎల్పీ పిలుపు* మేరకు కేంద్రం లో రాష్ట్రంలో బీజేపీ మరియు టిఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టుటకు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలపై నిరసన ధర్నాను నియోజకవర్గ. ప్రధానకేంద్రం వైరా కేంద్రంలోని. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిచి తహసీల్దార్ గార్కి మెమోరాండం అందజేశారు ఈసందర్బంగా వైరా ప్రధాన సెంటర్ నందు ధర్నా నిర్వహించారు అనంతరం ధర్నా నుద్దేసించి నియోజకవర్గ ఇంచార్జ్ మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ, కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులపై అధిక ధరలు పెంచి సామాన్య ప్రజలకు పూట గడవకుండా ఇబ్బందులకు గురించేస్తున్నారని. జీఎస్టీ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారులను. ఈఢీ పేరుతో ఇబ్బందులగు గురించేస్తే రాబోవు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించినారు ఈ కార్యక్రమంలో. వైరా టౌన్ అధ్యక్షులు,ఎదునూరి సీతారాములు, రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు దాసరి దానియేలు, మరియు వైరా కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సీలం వెంకట నర్సిరెడ్డి, ఏన్కూర్ మండల అధ్యక్షులు స్వర్ణ నరేందర్, కారేపల్లి మండల అధ్యక్షులు, తలారి చంద్ర ప్రకాష్, జూలూరుపాడు మండల అధ్యక్షులు, మాలోత్ మంగీలాల్, ఏన్కూర్ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, సిరిపురం ఎంపీటీసీ, మట్టూరి కృష్ణారావు, తిమ్మారావు పేట ఎంపీటీసీ లచ్చు నాయక్, సిద్ధి నగరం సర్పంచ్ కృష్ణారావు, పినపాక సర్పంచ్ వీరం రాజు, నాయకులు వేముల కృష్ణ ప్రసాద్, పాలేటి నరసింహారావు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
హత్యకేసులలో నిందితునికి జీవితఖైదు
18 March 2021 11:03 AM GMTఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంలో రెండు రోజుల క్రితం మిస్సైన నవ వధువు...
5 Feb 2021 10:04 AM GMTహత్యకు దారితీసిన అక్రమ సంబంధం
23 Jun 2020 12:00 AM GMTబైక్ ను ఢీకొన్న జీపు.. వ్యక్తి మృతి
17 April 2019 12:00 AM GMTక్షణికావేశంలో స్నేహితున్ని హతమార్చిన యువకుడు
1 Jan 2019 12:00 AM GMT
రక్ష బంధన్ సందర్భంగా అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు
13 Aug 2022 3:28 AM GMTబ్యాంకు డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
13 Aug 2022 3:27 AM GMTఫ్రీడమ్ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి ** ...
13 Aug 2022 3:25 AM GMTశాంతి నిలయంలో రాఖీ వేడుకలు బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక...
13 Aug 2022 3:24 AM GMTకుటుంబ బాంధవ్యాలకు బలమైన పునాది రక్షాబంధనం
13 Aug 2022 3:22 AM GMT