ఆంధ్రప్రదేశ్
తుఫాన్ మృతులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
29 Nov 2020 1:46 PM GMTపునరావాస కేంద్రాల లో ఆశ్రయం పొందిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపు న ఒక్కొక్కరికి రూ.500 ల ఆర్థిక సాయం
ఆరోగ్యశ్రీలో నూతన శకం..
16 July 2020 12:00 AM GMTఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇవాల్టి నుంచి మరో ఆరు...
అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ స్థలాన్నీ కబ్జాచేసేశారు..!?
16 July 2020 12:00 AM GMTతూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం నడిపూడి అంబేద్కర్ నగర్లో ఆక్రమణకు గురైన అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కాపాడాలని...
విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు...
14 July 2020 12:00 AM GMTమంటల్లో ఓ ఉద్యోగి ఆహుతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.. భారత భవిష్యత్తును నిర్దేశించిన అంబేడ్కర్ ఆశయాల మేధో మదనానికి రూప కల్పన జరిగిన రాజగృహపై దుష్ట ...
కులదరహంకారం: గ్రామంలో దళితుడు ప్రవేశించాడని.. కాళ్లు ఇరగ్గొట్టేశారు...
14 July 2020 12:00 AM GMTకడపజిల్లా, చిన్నమండెం మండలం దిగువఒట్టివీడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని దళిత జాతికి చెందిన నక్కా ఆంజనేయులు తన అవసరం మేరకు మండలంలోని...
రాజగృహపై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల రాల్యీ
14 July 2020 12:00 AM GMTముంబయి లో డా .బి.ఆర్. అంబేద్కర్ రాజగృహ పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలంటూ గుంటూరు జిల్లా పొన్నూరులో దళిత సంఘాలు రాల్యీ నిర్వహించారు....
'రాజగృహ'పై దాడి సూత్రధారులను పట్టుకోవాలి: మాస్టర్ కీ టీవీ డైరెక్టర్ పరమశివన్
11 July 2020 12:00 AM GMTప్రపంచ మేధావి బాబాసాహేబ్ అంబేడ్కర్ నివసించిన రాజగృహ ఈ దేశ వారసత్వ సంపదని, జూలై 7న దాడి జరిగింది ఒక కట్టడం పై మాత్రమే కాదు, దేశ...
'రాజగృహ'పై దాడిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
10 July 2020 12:00 AM GMTభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను దేశ ద్రోహులుగా గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని లోక్ ...
ఎంత నిర్లక్ష్యం : 14 ఏళ్లుగా పూర్తికాని వంతెన
9 July 2020 12:00 AM GMTవిజయనగరం జిల్లా కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు వంతెన పనులు వేగవంతం చేయాలని కోరుతూ వంతెన నిర్మించిన స్థలం వద్ద మహిళలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ...
'రాజగృహ'పై దాడికి పాల్పడిన దుండగులను అరెస్టు చేయాలి: వామపక్షాల డిమాండ్
9 July 2020 12:00 AM GMT భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నివాస గృహం రాజగృహపై.. దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల...
విషాహారం తిని 76మందికి అస్వస్థత
9 July 2020 12:00 AM GMTవిశాఖపట్టణం జిల్లాలోని జి.మాడుగుల మండలంలో విషాహారం తిని 76 మంది ఆసుపత్రి పాలయ్యారు. మండలంలోని మగతపాలెంలో జరిగిందీ ఘటన. మాంసాహారం తిన్న గ్రామస్థులు...
ఘనంగా ఎంఆర్పీఎస్ 25వ వార్షికోత్సవం
9 July 2020 12:00 AM GMTనెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో MRPS జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్, మాదిగ నాయకులు ఆధ్వర్యంలో MRPS జెండాను...