Home > న్యూస్
న్యూస్
ఉత్సాహంగా ముగిసిన క్రికెట్ టోర్నమెంట్:: అన్న ఫౌండేషన్
21 Jan 2021 10:06 AM GMTగత 12 రోజులుగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఫ్రెండ్స్ యూత్ మెగా క్రికెట్ టోర్నమెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగింపు ఫైనల్ పోటీ ఆత్కూరు వర్సెస్ మధిర మధ్య ఉత్కంఠభరితంగా సాగింది
చింతకాని కోచ్ ఫ్యాక్టరీ వెంటనే ఏర్పాటు చేయాలి
21 Jan 2021 8:09 AM GMT*100 పడకల ఆసుపత్రి హామీ ఏమైయనది*.. *మధిర పట్టణంకు కేటాయించిన నిధులను ఎందుకు వెనుకకు వెళ్ళినాయీ*
DYFI క్యాలెండర్ ఆవిష్కరణ
21 Jan 2021 5:55 AM GMTతరాలు మారుతున్న తరగని స్ఫూర్తితో యువ తను ఆదర్శ భావాలు పైపు నడిపించేలా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) క్యాలెండర్* *👉యువత ఆదర్శ భావాలవైపు నడిపించేలా తరాలు మారుతున్న మహనీయుల ఫోటోలతో నాటి మహనీయుల త్యాగాలు,చరిత్ర స్పూర్తితో DYFI క్యాలెండర్ ప్రచురించటం అభినందనీయమని మధిర రూరల్ ఎస్ఐ యమ్.రమేష్ కుమార్ గారు అన్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి
21 Jan 2021 5:32 AM GMT* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో ఆసరా * రాష్ట్ర వ్యాప్తంగా 2604 రైతు వేదికల నిర్మాణం * రైతుబంధు కింద 7500 కోట్లు పంపిణీ * నవాబ్పేట్ మండలంలో పర్యటించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఇసుక అక్రమ రవాణా
21 Jan 2021 5:13 AM GMTఅవసరానికి మించి సిమెంట్ బ్రిక్ కంపెనీలు ఇసుకను గుట్టలుగా నిల్వ ఉంచి సమయం చూసుకొని ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు*
బీజేపీ మధిర పట్టణ ప్రధాన కార్యదరస్మి గా పగడాల నాగేంద్రబాబు ఎన్నిక
21 Jan 2021 4:45 AM GMTపగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేష్ గారు నియామక పత్రం అందజేయడం జరిగినది
పెండింగ్ మ్యుటేషన్ పై ప్రభుత్వ కొత్త ఆదేశాలు
21 Jan 2021 3:31 AM GMTReference to apply online is revealed by Tasildar US Registrar B Saidu
మధిరలో శ్రీరామ జన్మభూమి తీర్దక్షేత్ర ట్రస్ట్ నిధి సేకరణ ప్రారంభం
21 Jan 2021 3:23 AM GMTమధిర శ్రీ వినాయక గుడి వద్ద అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మాణానికి నిధి సేకరణకు అంకురార్పణ జరిగింది.
దీక్షకు సంఘీభావం
21 Jan 2021 12:41 AM GMTతెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘము ఆద్యర్యములో ఆర్యవైశ్య కార్పొరేషన్ మరియు EWS రిజర్వేషన్ కొరకు చేపట్టిన నిరసన దీక్షకు
వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు
12 Jan 2021 12:59 PM GMTప్రజా పాలన న్యూస్*వేరుశనగ, మిరప తోటలను సందర్శించిన k.V.k వ్యవసాయ శాస్త్రవేత్తలు*
కె సి ఆర్ ఇచ్చిన మాట మరిచిపోయిండు కాసాని
12 Jan 2021 12:46 PM GMTసుజాతనగర్ సి పి ఎమ్ పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం మరియు ఆసరా పింక్షన్ల కోసం అర్హులైన పేదలందరికీ స్థలం ఉన్నచోట డబల్ బెడ్ రూమ్ కట్టించి ఇవ్వాలని 57 సంవత్సరాలు దాటిన వారికి ఆసరా పింఛన్ 3000 రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో
చెత్త ఆటో లు ప్రారంభించిన సర్పంచ్ శీఖ కృష్ణ వేణి
12 Jan 2021 12:37 PM GMTచెత్త ఆటో లు ప్రారంభించిన సర్పంచ్ శీఖ కృష్ణ వేణి