42

ముద్ర ముద్ర, గోదావరిఖని:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పురస్కరించుకొని బుధవారం గోదావరిఖని కోదండరామాలయం శివాలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఠాకూర్-మనాలి ఠాకూర్ దంపతులు పూజలు పూజలు. అనంతరం జనగామ గ్రామంలో ప్రసిద్ధి చెందిన చారిత్రక త్రిలింగేశ్వరాలయంలో ఎమ్మెల్యే దంపతులు దంపతులు పూజలు చేశారు ఆలయ ప్రత్యేక పూజలు పూజలు అభిషేకాలు చేశారు చేశారు పాలకుర్తి శివాలయాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే దర్శించుకునిపూజలు చేశారు చేశారు.