Home సినిమా ఏది మీకు చెందదంటూ మంచు లక్ష్మి ట్వీట్ – Sneha News

ఏది మీకు చెందదంటూ మంచు లక్ష్మి ట్వీట్ – Sneha News

by Sneha News
0 comments
ఏది మీకు చెందదంటూ మంచు లక్ష్మి ట్వీట్


మంచు మోహన్ బాబు(mohan babu)మనోజ్(manoj)మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంపై మనోజ్ ని ఉద్దేశించి మోహన్ బాబు ఒక వీడియో విడుదల చేయడం,ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది, మనోజ్ కూడా తన పోరాటం ఆస్తుల మీద కాదని,నా తండ్రి దేవుడని చెప్తూ మోహన్ బాబు దగ్గర ఉండే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ,అసలు విషయం ఏంటో ప్రెస్ మీట్ పెట్టి చెప్తానని ఆ తర్వాత ప్రెస్ మీట్ ని వాయిదా వెయ్యడం .విష్ణు(విష్ణు)రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి మోహన్ బాబు కి మద్దతుగా మాట్లాడగా గొడవ జరిగిన రోజే మంచు లక్ష్మి(మంచు లక్ష్మి)అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళింది.

ఇక రీసెంట్ గా ఆమె సోషల్ మీడియా వేదికగా ఏదీ మీకు వచ్చినప్పుడు, మీరు ఏమి కోల్పోతారని భయపడుతున్నారని ట్వీట్ చేయడం జరిగింది. నిన్న కూడా శాంతి మంత్రం పీస్ అంటూ పోస్ట్ చెయ్యగా ఇప్పుడు ఈ రెండు ట్వీట్స్ వైరల్ గా మారాయి. ఈ గొడవలో ఆమె మనోజ్ కి మొదట నుంచి సపోర్ట్ గా నిలుస్తున్న మాటలు వినబడుతున్నాయి.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech