తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల కోసం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇస్తోందని చెప్పారు.దీనిపై త్వరలో కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారని, పోలవరంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులు, అనుమతులు, అంతరాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుందన్నారు.