
మే 26, 2023 9:30AMన పోస్ట్ చేయబడింది
అలిసిన కండరాలు…
అదేపనిగా కండరాలను ఉపయోగించడం వల్ల శక్తి ఊడిపోయిందని అనిపిస్తుంది. అలసట ముఖ్యంగా క్రికెట్, ఫూట్ బాల్,లేదా వాలి బాల్ ,లాంటి ఆటలు ఆడిన తరువాత పెరటి తోటలో కలుపు తొలగించి,చెట్ల కు పాదులు చేసేటప్పుడు పట్టే సమయం. ఇల్లుమారే సమయం లో పెద్ద పెద్ద డబ్బాలు వస్తువులు స్వయంగా మోసినప్పుడు. స్వయంగా అలసి పోతారు.అలసట కారణంగా కండరాలు ఇంతకు ముందులాగా కండరాలు సంకోచించకపోవడాన్ని గమనించవచ్చు. మనం శ్రమిస్తున్నప్పుడు కండరాలలో లాస్టిక్ యాసిడ్ పేరుకు పోవడంతో అవి అలసటకు గురి అవుతాయి.శరీరానికి అవసరమైన శక్తి అందుబాటులో లేనప్పుడు ఆక్సిజన్ లభించనప్పుడు లాస్టిక్ యాసిడ్ పరిణామం పెరుగుతుంది. మనశరీరం అధికంగా శ్రమిస్తున్నప్పుడుకండరాలలో ఆమ్ల తత్వం పెరిగి పిహెచ్ 6.4 నుంచి 6.6 వరకు పెరుగుతుంది.సహజంగా మనం నిద్ర పోతున్నప్పుడు క్షారత్వం 7.15 గా ఉంటుంది.పోటేన్షియల్ హైడ్రోజన్ 0-14 మధ్య సూచికగా రెండిటికీ మధ్య 7 కంటే ఎక్కువ తటస్థంగానూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండే వ్యక్తిలో క్షారత్వం కొంచం ఆమ్లత్వం ఉంటుందని. దీనికన్నా తక్కువలు ఉంటె అనారోగ్యంగా ఉండటం సూచికగా గుర్తించాలి. నీళ్ళు తాగని పక్షం లో కండరాలు తిమ్మిరెక్కుతాయి.
నీరసించే నాడీ వ్యవస్థ…
మన నీరస పడడాన్ని సెంట్రల్ ఫాటిగ్యు అని అంటున్నారు వైద్యులు.కేంద్ర నాడీ వ్యవస్థ మెదడులో సెరోటినిన్ ట్రిప్టో ఫన్ అనే ఎమినో యాసిడ్ పరిమాణం పెరగడం వల్లే అలిసిపోయిన భావన కలుగుతుందని పరిశోదనలో వెల్లడైంది.అలసట కారణం గా కాస్త విశ్రాంతి కావాలని, నిద్రపోవాలన్న బలమైన కోరికను కలిగిస్తుంది. దీర్ఘాకాలం పాటు ఫాటిగ్యు సిండ్రోమ్ సిఎఫ్ ఏ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇది సంకేతమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ట్రిప్టో ఫన్ తాయారు కావడానికి కారణం సిరో టోనిన్ అధికఉత్పత్తికి దారి తీస్తుంది.సెరోటోనిక్ నాడీ కంట్రీన్ మధ్య సందేశాలను మోసుకుపోయే రసాయనం గా ప్రముఖ నిపుణులు. సెరోటోనిన్ కారణంగానే ఆకలి, జీర్ణం, నిద్ర, ఆకలివాంచ ,మానసిక స్థితి శరీరంలో రోజు వారీ పనులు క్రమబద్దీకరిస్తుంది. సెరో టోనిన్ ఆరోగ్య కరమైన శారీరక స్థితి, విశ్రాంతి, నిద్రకు తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ అలసిపోవడానికి కారణం గ్లైకోజన్ పరిమాణం పెరగడానికి కారణమని నిపుణులు పేర్కొన్నారు.పలు అధ్యానాలు ఇప్పటికే కేంద్ర నాడీ మండలపు అలసటను ప్రెసిడెంట్ ఆధ్యయనం లో చేర్చబడ్డాయి.గ్లైకోజన్ లోటును పూడ్చే ప్రమాదాల బారిన పడకుండా శరీరంలోకి తోడ్పడుతుందని నిపుణులు గుర్తించారు.
అలసటకు కారణాలు ఇవే…
మన శరీరం లోని కండరాలు నాడీ మండల అంటే మెదడు అలసట సమస్యను ఎదుర్కోవచ్చు. మీరు మీ శరీరం అదే పనిగా అలిసి పోతూ ఉండటం తీవ్రమైన అనారోగ్య సమస్య సంకేతమని అది గా గుర్తించాలి.మీరు తీవ్ర మైన అలసటకు గురి అవుతున్నారనే విషయం గుర్తిస్తే ఒకసారి డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.వైద్య అత్యవసర పరిస్థితికి దారి తీయకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించడం అవసరం.
రక్తహీనత /ఎనిమియా….
రక్త హీనత మొదటి లక్షణం అలసట.
రక్త హీనత అంటే కొన్ని ఎర్ర రక్తకణాలు లేకపోవడం.
ఎర్ర రక్త కణాలలో సరిపడా హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను రవాణా చేసే ప్రొటీన్ ఉండకపోవడం గమనించవచ్చు. రక్త హీనత వల్ల శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందదు.గ్లోకోజ్ ఉన్న ఆక్సిజన్ కొరత వల్లశరీర కణాల దానిని వాడుకోలేవు. కొద్దిపాటి శ్రమకే అలసట ఏర్పడుతుంది.తత్ఫలితంగా ఊపిరి అందదు, చాతీ లో నొప్పి వస్తూ ఉంటుంది.అది తీవ్రమైన గుండె నొప్పికి దారి తీయవచ్చు.
హార్మోన్ సమస్యలు…
మనం త్వరగా అలిసిపోవడానికి కారణం హార్మోన్లు లోటు పాట్ కీలపాత్ర పోషిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని హార్మోన్లు విపరీతంగా పెరిగినా,తగ్గిన హైపో థైరాయిడిజం, మదుమేహం అడిసన్స్ డిసీజ్ వ్యాధులు భారత్లో పదిహేను కోట్ల మందిలో హైపో ధైరాయిడిజం గురించి అంచనా వేస్తున్నట్లు కూడా తెలియదు. ముఖ్యంగా తీర ప్రాంతాలలోవిశాఖ,చెన్నై, బెంగళూరులో వారికంటే సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలు కొండల్లో హైదరాబాద్ వరంగల్ బెంగుళూరులో ఈ సముద్రంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం చేయబడింది.ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలు ఈ వ్యాధిబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తమ అధ్యయనంలో ఉన్నారు. జీవక్రియను నియంత్రించేది ధైరాయిడ్ హార్మోన్లు మాత్రమే అది మనశరీరపు ఉష్ణోగ్రతను గుండె కొట్టుకోవడాన్ని ఆహారం ద్వారా శరీరానికి అందిన కాలరీలను ఎలా ఖర్చు చేయాలో నిర్ధారిస్తుంది. పోషకాహారం లేకుంటే మనశరీరం తగిన శక్తి పొందలేదు.
మల్టి పుల్ స్క్లెరోసిస్…
మల్టి స్క్లెరోసిస్ తీవ్రమైన సమస్య ఈకారణంగా వెన్నెముకలోని వెన్నెముకలోని నాడీ కణాల క్రమంగా సహజ సామర్థ్యాన్ని కోల్పోతుంది.దీనిప్రభావాం వివిధ అవయవాలు తాలూకు స్పందన చలన శక్తి దెబ్బతిని శరీరం మొద్దుబారడం. ఈ కారణంగానే కందరాల్ నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్య తీవ్రమయిన మానసికంగా కృంగి పోతారు.ఈ మధ్యకాలంలో యువకులపై తీవ్రప్రభావం చూపిస్తోందని అధ్యాపకులు వెల్లడిస్తున్నారు.ఈ వ్యాధి బారిన పడిన వారిలో 80% మంది 18-35 సంవత్సరాల వయస్సులో 18-35 సంవత్సరాల వయస్సులో వారే అని అఖిల భారత విజ్ఞానసంస్థ బాల బాలికలు వృద్ధులలో ఉన్నారు. వ్యాధి బారిన పడినవారు ఉన్నారని అధ్యయనం చేశారు. ఎస్సీ ఎస్టీ బారిన పడిన వారిలో యువతీ యువకుల మధ్య వయస్సులో ఉన్న మహిళల కంటే రుతుక్రమం ఎక్కువగా ఉందని నిపుణులు నివేదించారు. ఖచ్చితమైన కారణాలు ఇవి అని నిర్దారించనప్పటికీ వారి వారి అలవాట్లు ఎం.ఎస్ వ్యాధి దారి తీసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు గుర్తించారు. కాగా ముఖ్యంగా నిరోధక వ్యవస్థలో లోపాలు వాతావరణ అలవాట్లు వివిధ రకాల అంటువ్యాధులు విటమిన్ డి లోపం ఎం.ఎస్. మల్టి పుల్ స్కేరోసిస్వ్యాదివల్ల వచ్చే నీరసం అలసట అసాధారణ స్థాయిలో ఉంటుంది.దీనికి తోడు ఇతర లక్షణాలు తోడైతే మీరు మరింత తీవ్ర సమస్యలను ఎదుర్కోక తప్పదు.
క్యాన్సర్…
క్యాన్సర్ వ్యాధి ప్రారంభంలోనే బద్దకం అలసట వంటి లక్షణాలు ఉంటె మామూలుగా రక్తంలో కైటో కిన్స్ పరిమాణం పెరగడం వల్లే ఇలాంటి స్థితి ఆకలి మందగించడం అలసట మందగించి నంత మాత్రాన క్యాన్సర్ అన్న అభిప్రాయానికి రాకండి. క్యాన్సర్ కారణాలు ఉంటే క్యాన్సర్ గా అవమానం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
గుండె వ్యాధులు..
గుండె పై జరిగిన అనేక అధ్యయనాలలో వాటి శారీరక అలసట మధ్య బలమైన సంబంధం ఉందని నిపుణులు కనుగొన్నారు.కాగా గుంబ్దే పోటు మూడు నెలల ముందే మూడింట రెండు మహిళల వంతుల మంది కి ముందే తీవ్రమైన అలసట ప్రత్యేకంగా వృద్ధులలో గుండె వ్యాధులు బయట పడ్డాయని. గుండెపోటుకు గురికావడం గురించి వైద్యులు నిపుణులు పేర్కొన్నారు. మరో అంశం లో దీర్ఘకాలిక సి ఎం .ఎస్ ఫ్యాటిగ్యు సిండ్రోమ్ ను గురించి తెలుసుకుందాం.